రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పచ్చజెండా
న్యాయపరమైన సమస్యల కారణంగా రంగారెడ్డి జిల్లాలో ఆగిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
Thank you for reading this post, don't forget to subscribe!
కోర్టును ఆశ్రయించిన 40 మందికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఖాళీగా ఉంచి, మిగిలినవి భర్తీచేయాలని హైకోర్టు ఆదేశించడంతో విద్యాశాఖ శుక్రవారం రాత్రి నుంచే ప్రక్రియను ప్రారంభించింది.
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జులై 5 వరకు కొనసాగుతుంది.
రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఉపాధ్యాయుల ప్రమోషన్లకు సంబంధించిన సీనియార్టీ లిస్టులు మరియు ట్రాన్స్ఫర్స్ కు సంబంధించిన వేకెన్సీ లిస్టులు క్రింది వెబ్ సైట్ లో పొందుపరచబడినవి…
https://deorangareddy.blogspot.com/?m=0
Orders for Transfers & Promotions in Rangareddy district